Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏబీవీపీ ధర్నాతో కామారెడ్డి రణరంగం

Follow Udayam on Google
Saychi kumar Aug 21, 2026 5:55 PM కామరెడ్డిGeneral
ఏబీవీపీ ధర్నాతో కామారెడ్డి రణరంగం - Udayam
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు షబ్బీర్​ అలీ ఇంటిని ముట్టడికి యత్నించారు. కామారెడ్డి పట్టణంలో ఈ ఘటన శుక్రవారం జరిగింది. షబ్బీర్ అలీ ఇంటికి వెళ్లకుండా రైల్వే స్టేషన్, ఇందిరా చౌక్ వద్ద విద్యార్థుల ర్యాలీని అడ్డుకున్నారు. దాంతో విద్యార్థులు ఇందిరాచౌక్ వద్దనే బైఠాయించి ఆందోళనకు దిగారు.

Comments

G
Loading comments...