వార్తలకు తిరిగి వెళ్లండి

అఖిల భారత ఐక్య రైతుసంఘం (ఏఐయుకెఎస్) ఆర్మూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శిగా రావుట్లకు చెందిన రిక్క దామోదర్, ఉపాధ్యక్షుడిగా గడ్కోల్కు చెందిన ఎం. నారగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కమ్మర్పల్లిలో జరిగిన జనరల్ కౌన్సిల్లో ఈ ఎన్నిక జరిగింది. డివిజన్ కమిటీ సభ్యుడిగా బట్టు సర్పంచ్ సాయులును ఎన్నుకున్నట్లు జిల్లా కోశాధికారి ఎం. లింబాద్రి తెలిపారు.
Comments
Loading comments...

