Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐతో ఫేక్ న్యూస్‌ సృష్టిస్తున్నాడంటూ ఫిర్యాదు

Follow Udayam on Google
M S Balaji Jul 30, 2026 2:01 PM చిత్తూరుGeneral
ఏఐతో ఫేక్ న్యూస్‌ సృష్టిస్తున్నాడంటూ ఫిర్యాదు - Udayam
గంగాధర నెల్లూరు మండలం వేపంజేరికి చెందిన హరిప్రసాద్‌పై చిత్తూరు జిల్లా బీజేపీ నాయకులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఏఐ, చాట్‌జీపీటీ, జెమినీ వంటి సాధనాలతో ప్రముఖ పత్రికల వార్తల మాదిరిగా నకిలీ కథనాలు రూపొందించి సోషల్ మీడియా, వాట్సాప్‌ గ్రూపుల్లో ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు. తాజాగా ఈనాడు పత్రిక వార్తలా కనిపించే ఫేక్‌ కథనాన్ని వైరల్‌ చేశాడని, అది పూర్తిగా నకిలీ వార్తేనని పేర్

Comments

G
Loading comments...