వార్తలకు తిరిగి వెళ్లండి
ఆంధ్రప్రదేశ్Breaking
ఎల్లుండి విద్యాసంస్థల బంద్

నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జులై 24న విద్యాసంస్థల బంద్కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.
ఈ బంద్కు ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ, ఎన్ఎస్యూఐ, ఏఐఎస్ఏ తదితర సంఘాలు మద్దతు తెలిపాయి. విద్యార్థులు, యాజమాన్యాలు బంద్ను విజయవంతం చేయాలని కోరాయి.
Comments
Loading comments...