Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్య, వైద్యం, ఉపాధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం: సీఎం సువేందు అధికారి

Follow Udayam Digital on Google
భవ్య శ్రీ Jul 30, 2026 4:10 PM అల్ ఇండియా జాతీయ
విద్య, వైద్యం, ఉపాధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం: సీఎం సువేందు అధికారి - Udayam Digital
విద్య, వైద్యం, ప్రభుత్వ ఉద్యోగాలు, పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని సీఎం సువేందు అధికారి తెలిపారు. గత ప్రభుత్వం విద్యను విస్మరించి అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. నీట్ అక్రమాల నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...