Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎద్దుల బండిని ఢీ కొని యువకుడు మృతి

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 01, 2026 12:25 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ఎద్దుల బండిని ఢీ కొని యువకుడు మృతి - Udayam
గోరంట్ల (మం) తిప్పరాజు పల్లి వద్ద మంగళవారం ఉదయం ఎద్దుల బండి ద్విచక్రవాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. మృతి చెందిన యువకుడు మండలంలోని వావిల్ల గ్రామనికి చెందిన జనార్దన్ (28) తెలిసింది. మృతుడు మలుపు వద్ద అతి వేగంగా వచ్చి ఎద్దుల బండిని ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.గోరంట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...