వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యా రంగం, సామాజిక సేవల్లో విశిష్ట సేవలకుగాను విజయవాడలోని ఓ ప్రముఖ కాలేజ్ ఛైర్మన్ వెంకటరావు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ‘విశిష్ట పూర్వ విద్యార్థి పురస్కారం’ అందుకున్నారు.
జరుగుమల్లి మండలం ఎడ్లూరుపాడుకు చెందిన వెంకటరావు పురస్కారం అందుకోవడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్లో ఆయన మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

