Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్పీ భీమ్‌రెడ్డి ఆస్తులపై ఈడీ, ఐటీ నిఘా

శివ కుమార్ Jul 04, 2026 12:52 AM హైదరాబాద్ 3 viewsabout 2 hours ago
డీఎస్పీ భీమ్‌రెడ్డి ఆస్తులపై ఈడీ, ఐటీ నిఘా - Udayam Digital
ఏసీబీ సోదాల్లో దొరికిన డీఎస్పీ భీమ్‌రెడ్డికి చెందిన రూ.200 కోట్ల విలువైన ఆస్తులపై ఈడీ, ఐటీ శాఖలు దృష్టి సారించాయి. మనీలాండరింగ్, బినామీ కోణాల్లో దర్యాప్తుకు ఈ సంస్థలు సిద్ధమవుతున్నాయి. భీమ్‌రెడ్డి గుర్తించిన ఆస్తుల్లో 75 శాతం బినామీల పేరిట ఉన్నాయి. కాగా, తీవ్ర అస్వస్థత కారణంగా ఆయనను అరెస్ట్ చేయకుండా నోటీసులు ఇచ్చి వదిలేయడం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది.

Comments

G
Loading comments...