Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈడీ చరిత్రలో తొలిసారి విమానం వేలం: బాధితులకు రూ.3 కోట్లు

వివేక్ గౌడ్ Jul 04, 2026 1:32 AM హైదరాబాద్ 1 viewsabout 1 hour ago
ఈడీ చరిత్రలో తొలిసారి విమానం వేలం: బాధితులకు రూ.3 కోట్లు - Udayam Digital
ఫాల్కన్ గ్రూప్‌నకు చెందిన క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సంస్థ చేసిన రూ.792 కోట్ల మోసం కేసులో ఈడీ సరికొత్త చరిత్ర సృష్టించింది. జప్తు చేసిన నిందితుల ప్రైవేట్ విమానాన్ని వేలం వేసి రూ.3 కోట్లు రాబట్టింది. నకిలీ ఇన్‌వాయిస్ డిస్కౌంట్ పథకంతో మోసపోయిన బాధితులకు ఈ వేలం సొమ్మును పంచనున్నట్లు ఈడీ ప్రకటించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అమన్‌దీప్ కుమార్‌తో పాటు నలుగురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు.

Comments

G
Loading comments...