వార్తలకు తిరిగి వెళ్లండి

DYFI రాష్ట్ర మహాసభల్లో పాల్గొనేందుకు జమ్మలమడుగు నుంచి నాయకులు మంగళవారం నెల్లూరుకు బయలుదేరారు. సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో జరిగే మహాసభల్లో నిరుద్యోగ యువతీ యువకుల సమస్యలే అజెండాగా రూపొందించి చర్చిస్తామని జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ తెలిపారు.
జమ్మలమడుగు పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సుబహాన్, అరుణ్, జిల్లా నాయకులు ప్రసాద్, మహేశ్ తదితరులు మహాసభల్లో పాల్గొనేందుకు బయలుదేరారు.
Comments
Loading comments...

