Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్వాక్రాకు ఛార్జీల మాఫీ

Follow Udayam Digital on Google
డ్వాక్రాకు ఛార్జీల మాఫీ - Udayam Digital
డ్వాక్రా మహిళల రుణాలపై ప్రాసెసింగ్‌, ఇన్‌స్పెక్షన్‌తో పాటు పలు సేవా ఛార్జీల వసూలును ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ బ్యాంకు రద్దు చేసింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకుంది. రూ.5 లక్షలకు పైబడిన రుణాలపై వడ్డీని 13 శాతం నుంచి 12 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయంతో బ్యాంకు పరిధిలోని 30 లక్షల మంది డ్వాక్రా మహిళలకు ఊరట లభించనుంది.

Comments

G
Loading comments...