Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ద్విచక్ర వాహనం ఢీ కొని యువకుడు మృతి

Follow Udayam on Google
K Anuradha Sep 01, 2026 9:57 PM శ్రీకాకుళంGeneral
ద్విచక్ర వాహనం ఢీ కొని యువకుడు మృతి - Udayam
నరసన్నపేట మండలం ఉర్లాం పంచాయతీ పరిధిలోని రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పప్పు దండసేన (19) మృతి చెందాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన బైక్ ఢీకొనడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని సమీప ఏరియా ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

Comments

G
Loading comments...