వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రపతి భవన్లో 'డూరండ్ కప్ 2026' ట్రోఫీలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. క్రీడా స్ఫూర్తి మనకు సమానత్వం, సహకారం, ప్రతికూల పరిస్థితులను తట్టుకునే విలువలను నేర్పుతుందని ఆమె పేర్కొన్నారు.
ఫుట్బాల్ జట్టులా దేశ ప్రజలంతా ఐక్యంగా ఉంటేనే 'వికసిత్ భారత్' లక్ష్యం సాధ్యమవుతుందని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

