వార్తలకు తిరిగి వెళ్లండి

దుగ్గిరాలలోని రైలుపేటలో ఇంటర్ విద్యార్థిని వెంకటలక్ష్మి (16) మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం ఇంటి వద్ద ఓ యువకుడితో బాలిక మాట్లాడుతుండటాన్ని తల్లి గమనించి మందలించింది.
అనంతరం తల్లి పనికి వెళ్లి తిరిగి వచ్చేసరికి వెంకటలక్ష్మి ఉరివేసుకుని కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

