Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుగ్గిరాల మార్కెట్‌లో పసుపు రూ.15,200

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 09, 2026 7:45 PM గుంటూరుGeneral
దుగ్గిరాల మార్కెట్‌లో పసుపు రూ.15,200 - Udayam
దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటాల్ పసుపు, టాప్ క్వాలిటీ ధర రూ.15,200గా నమోదైంది. స్థానిక ఏఎంసీలో బుధవారం జరిగిన కొనుగోళ్లలో, పసుపు కొమ్ములు సాధారణ రకం క్వింటాల్ ధర రూ.13,850, టాప్ క్వాలిటీ క్వింటాల్ ధర రూ.15,200, మీడియం క్వాలిటీ క్వింటాల్ ధర రూ.15,000గా నమోదయ్యాయి. కాయ రకం పసుపు సాధారణరకం ధర క్వింటాల్ కు రూ.14,775 , టాప్ క్వాలిటీ రూ.15,200, మీడియం రకం ధర రూ.15,000గా నమోదయ్యాయి.

Comments

G
Loading comments...