Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుగ్గిరాల మార్కెట్‌లో పసుపు క్వింటా రూ.15,450

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 31, 2026 1:49 PM గుంటూరుGeneral
దుగ్గిరాల మార్కెట్‌లో పసుపు క్వింటా రూ.15,450 - Udayam
దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం పసుపు వర్తకం లాభదాయకంగా సాగింది. గరిష్ఠ ధర క్వింటాకు రూ.15,450 వరకు నమోదు కాగా, కనీస ధర రూ.10,300గా నమోదైంది. కొమ్ము రకంలో టాప్ క్వాలిటీ రూ.15,450, మీడియం రూ.15,050 పలకగా.. కాయ రకంలో ఉత్తమ రకం రూ.15,300, మీడియం రూ.15,050 వరకు విక్రయాలు జరిగినట్లు యార్డు వర్గాలు వెల్లడించాయి.

Comments

G
Loading comments...