వార్తలకు తిరిగి వెళ్లండి

కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గం, పంచాయతీ కార్యదర్శి, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

