Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుబాయ్‌లో మృతి చెందిన తంగళ్లపల్లి వాసి

Follow Udayam on Google
CHERUKUPALLY RAKESH Sep 20, 2026 12:03 PM రాజన్న సిరిసిల్లGeneral
దుబాయ్‌లో మృతి చెందిన తంగళ్లపల్లి వాసి - Udayam
దుబాయ్‌లో అనారోగ్యంతో మృతి చెందిన తంగళ్లపల్లి వాసి ఓల్లపు పార్థివదేహం ఊరికి చేరింది. బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లిన రవి అనారోగ్యంతో మృతి చెందారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడం కుటుంబానికి సవాలుగా మారింది. బీఆర్‌ఎస్ నాయకుడు బొల్లి రామ్మోహన్ కుటుంబానికి అండగా నిలిచారు. విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఎంబసీ అధికారులతో మాట్లాడి సహకరించారు. దీంతో రవి పార్థివదేహం తంగళ్లపల్లికి చేరింది

Comments

G
Loading comments...