వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయ పరేడ్ గ్రౌండ్లో శనివారం నిర్వహించిన పోలీసు పరేడ్కు డీఎస్పీ ప్రసన్న కుమార్ హాజరై గౌరవ వందనం స్వీకరించారు. పోలీసు విధుల్లో క్రమశిక్షణ, సమన్వయం, సమయపాలన కీలకమని తెలిపారు.
సిబ్బంది శారీరక, మానసిక దృఢత్వంతో ఉండాలని, ఫిట్నెస్పై శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రజలతో మర్యాదగా మెలిగి, వారి సమస్యలను చట్టపరంగా పరిష్కరించాలని తెలిపారు.
Comments
Loading comments...

