వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ-2025 నియామకాలపై శాసనమండలిలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వైకాపా ఎమ్మెల్సీలు చర్చకు పట్టుబట్టి పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు.
వైకాపా ఐదేళ్ల పాలనలో డీఎస్సీ నిర్వహించలేదని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. అచ్చెన్నాయుడు, బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం జరగడంతో సభ పలుమార్లు వాయిదా పడింది.
Comments
Loading comments...

