Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రగ్స్ సమాచారం ఇస్తే రూ. 50 వేల నజరానా!

సాయి తేజ Jun 27, 2026 10:08 AM రంగారెడ్డి 4 viewsabout 2 hours ago
డ్రగ్స్ సమాచారం ఇస్తే రూ. 50 వేల నజరానా! - Udayam Digital
డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు బూడిద రామ్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ఫౌండేషన్ తరఫున డ్రగ్స్, గంజాయి విక్రయాలపై సమాచారం అందించిన వారికి రూ. 50 వేల నగదు బహుమతిని ఆయన ప్రకటించారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. యువతను కాపాడటానికి ఒక సామాజిక బాధ్యతగా ఆయన చేపట్టిన ఈ సాహసోపేత చర్యపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Comments

G
Loading comments...