వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజిగిరి పోలీసులు రెండు వేర్వేరు సైబర్ నేరాల కేసుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఒకరి నుంచి రూ. 3.15 లక్షలు వసూలు చేసిన ముర్రా హరినాథ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
మరో కేసులో సీబీఐ అధికారిగా నటిస్తూ మనీలాండరింగ్ పేరుతో రూ. 71.25 లక్షలు వసూలు చేసిన చికాటి సందీప్ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను రిమాండ్కు తరలించారు.
Comments
Loading comments...

