వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలో రౌడీషీటర్లు నేరాలకు పాల్పడే ముందు మత్తు మాత్రలు, గంజాయికి అలవాటు పడుతున్నారు. మత్తులో ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకునేందుకు వీరు సిద్ధమవుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
అధిక శాతం రౌడీషీటర్లు మాదకద్రవ్యాలకు బానిసైనట్లు పరీక్షల్లో తేలింది. వీరిని పునరావాస కేంద్రాలకు తరలిస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Comments
Loading comments...

