వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లిగూడెంలోని రెండు ఫార్మా హోల్సేల్ ఏజెన్సీల్లో రూ.8.28 కోట్ల ఔషధ లావాదేవీల్లో అక్రమాలు జరిగినట్లు ఔషధ నియంత్రణ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దస్త్రాల్లో డమ్మీ ఎంట్రీలు నమోదైనట్లు తేల్చారు.
కొనుగోలు బిల్లులు, నిల్వ బదిలీ, రవాణా పత్రాల్లో లోపాలు గుర్తించి యాజమాన్యాలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కేసును నీరుగార్చేందుకు రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

