Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిక్ష రద్దు... మళ్లీ పేపర్ లీక్?

Follow Udayam on Google
Udayam Desk Aug 26, 2026 6:08 PM జాతీయంGeneral
పరిక్ష రద్దు... మళ్లీ పేపర్ లీక్? - Udayam
డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ గ్రూప్‌-బి పోస్టుల కోసం మార్చిలో నిర్వహించిన పరీక్షను మహారాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ రద్దు చేసింది. అవకతవకలపై ప్రాథమిక విచారణ అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రశ్నపత్రాన్ని ఒక్కోటి రూ.40 లక్షలకు విక్రయించారని ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్‌ పవార్‌ ఆరోపించారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారని భాజపా ఎమ్మెల్యే అభిమన్యు పవార్‌ తెలిపారు.

Comments

G
Loading comments...