Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుత్తలూరులో రూ.1,000 కోట్లతో డ్రోన్ల తయారీ కేంద్రం

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 03, 2026 11:16 AM నెల్లూరుGeneral
దుత్తలూరులో రూ.1,000 కోట్లతో డ్రోన్ల తయారీ కేంద్రం - Udayam
నెల్లూరు జిల్లా దుత్తలూరులో రూ.1,000 కోట్లతో క్షిపణులు, డ్రోన్ల తయారీ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం అనంత్ టెక్నాలజీస్ ప్రతినిధులు, రెవెన్యూ అధికారులతో కలిసి 300 ఎకరాల భూములను పరిశీలించారు. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 750 మందికి ఉపాధి లభించనుంది. పరిశ్రమ ఏర్పాటుతో దుత్తలూరు మండలం పారిశ్రామిక హబ్‌గా మారనుండటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...