వార్తలకు తిరిగి వెళ్లండి
డీఆర్ఐ సోదాలు: 27 కేజీల బంగారం స్వాధీనం, 12 మంది అరెస్ట్

దేశవ్యాప్తంగా డీఆర్ఐ అధికారులు చేపట్టిన ఆపరేషన్లో 27 కిలోలకు పైగా అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకుని, 12 మందిని అరెస్ట్ చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ముంబై, ఉత్తరప్రదేశ్, కోల్కతా, కొచ్చి, గౌహతిలలో నిర్వహించిన ఈ తనిఖీల్లో విమానాలు, రైళ్లలో అక్రమంగా తరలిస్తున్న విదేశీ బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు.
Comments
Loading comments...