Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దర్గాలో చద్దర్ ను సమర్పించిన తాడిపత్రి ఎమ్మెల్యే

Follow Udayam on Google
Mohammad Aug 26, 2026 4:01 PM అనంతపురంGeneral
దర్గాలో చద్దర్ ను సమర్పించిన తాడిపత్రి ఎమ్మెల్యే - Udayam
మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి హజరత్ సయ్యద్ సిద్దీబాషా దర్గా వద్ద చాదర్ సమర్పించారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.పవిత్ర మీలాద్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అల్లాహ్ దయ, కరుణ, ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థించారు.

Comments

G
Loading comments...