Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డబుల్‌ డెక్కర్‌ దుమ్మేగాని

భవేష్ కుమార్ Jul 25, 2026 9:24 AM తిరుపతిabout 3 hours ago
డబుల్‌ డెక్కర్‌ దుమ్మేగాని - Udayam Digital
తిరుపతిలో రూ.2.35 కోట్లతో కొనుగోలు చేసిన డబుల్‌ డెక్కర్‌ ఏసీ బస్సు ప్రారంభ హడావుడికే పరిమితమైంది. మూడేళ్లుగా అది డంపింగ్‌ యార్డులోనే నిలిచిపోయింది. స్మార్ట్‌సిటీ నిధులతో సాధ్యం కాకపోవడంతో నగరపాలక సంస్థ జనరల్‌ ఫండ్స్‌తో బస్సును కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆ వాహనాన్ని అక్కడి నుంచి కదిలించడం కూడా సాధ్యం కాదని అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...