Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డబుల్‌ డెక్కర్‌ దుమ్మేగాని

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 25, 2026 9:24 AM తిరుపతిGeneral
డబుల్‌ డెక్కర్‌ దుమ్మేగాని - Udayam
తిరుపతిలో రూ.2.35 కోట్లతో కొనుగోలు చేసిన డబుల్‌ డెక్కర్‌ ఏసీ బస్సు ప్రారంభ హడావుడికే పరిమితమైంది. మూడేళ్లుగా అది డంపింగ్‌ యార్డులోనే నిలిచిపోయింది. స్మార్ట్‌సిటీ నిధులతో సాధ్యం కాకపోవడంతో నగరపాలక సంస్థ జనరల్‌ ఫండ్స్‌తో బస్సును కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆ వాహనాన్ని అక్కడి నుంచి కదిలించడం కూడా సాధ్యం కాదని అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...