Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దోనూరులో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన

Follow Udayam on Google
sreekanth patel Aug 24, 2026 12:15 PM మహబూబ్‌నగర్General
దోనూరులో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన - Udayam
​మిడ్జిల్ మండలం దోనూరులో లబ్ధిదారుడు ఉగ్రయ్య ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుని కుటుంబం స్థానిక ఎమ్మెల్యే జనంపల్లికి కృతజ్ఞతలు తెలిపింది. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...