వార్తలకు తిరిగి వెళ్లండి

దోమ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో చూపిన 420 హామీలను అమలు పరిచాలని దోమ మండల బిఆరెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి బిఆరెస్ నాయకులు వినతి పత్రం సమర్పించారు.
పార్టీ మండల నాయకులు రాజిరెడ్డి మల్లేశం లు మాట్లాడుతూ నాలుగు వందల 20 హామీలు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు అని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ నేటికీ వెయ్యి రోజులు గడిచిన ఒక్క ఉచిత బస్సు తప్ప చేసింది ఏమి లేదు అని విమర్శించారు.
Comments
Loading comments...

