Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దొంగ అరెస్ట్.. 22 బైక్‌లు స్వాధీనం

Follow Udayam on Google
T. SRINU BABU Sep 07, 2026 2:17 PM పల్నాడుGeneral
దొంగ అరెస్ట్.. 22 బైక్‌లు స్వాధీనం - Udayam
నరసరావుపేటలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న యన్నబత్తుని మణికంఠ(22)ను డీఎస్పీ ఎం.హనుమంతరావు ఆదేశాలతో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 22 బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. ఇప్పటికే నిందితుడిపై 13 కేసులు ఉన్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...