Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జులై 15 నుండి 'తల్లికి వందనం' నగదు జమ

రేఖ దేవి Jul 09, 2026 10:16 AM అమరావతి 3 viewsabout 2 hours ago
జులై 15 నుండి 'తల్లికి వందనం' నగదు జమ - Udayam Digital
ఏపీలో 'తల్లికి వందనం' ద్వారా రూ.15,000 నగదు జులై 15 నుండి తల్లుల ఖాతాల్లో జమ కానుంది. ఇప్పటికే అర్హుల జాబితాను విడుదల చేశారు. డబ్బులు పొందాలంటే ఆధార్ లింక్, NPCI మ్యాపింగ్, e-KYC తప్పనిసరి. ఇవి పూర్తి చేయకుంటే నగదు బదిలీ నిలిచిపోతుంది.

Comments

G
Loading comments...