వార్తలకు తిరిగి వెళ్లండి
జులై 15 నుండి 'తల్లికి వందనం' నగదు జమ

ఏపీలో 'తల్లికి వందనం' ద్వారా రూ.15,000 నగదు జులై 15 నుండి తల్లుల ఖాతాల్లో జమ కానుంది. ఇప్పటికే అర్హుల జాబితాను విడుదల చేశారు.
డబ్బులు పొందాలంటే ఆధార్ లింక్, NPCI మ్యాపింగ్, e-KYC తప్పనిసరి. ఇవి పూర్తి చేయకుంటే నగదు బదిలీ నిలిచిపోతుంది.
Comments
Loading comments...