వార్తలకు తిరిగి వెళ్లండి
అన్నవరం సత్యదేవుని ట్రస్ట్కు లక్ష విరాళం
కిషోర్ కుమార్ Jun 26, 2026 10:05 AM తూర్పుగోదావరి 3 viewsabout 2 hours ago

kakపథకానికి నందివాడకు చెందిన మహంకాళిరావు, జయలక్ష్మి దంపతులు రూ. 1,00,000 విరాళంగా అందించారు. దాతలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వచనాలు పలకగా, ఆలయ సిబ్బంది దాతలకు స్వామివారి చిత్రపటాన్ని అందజేసి గౌరవించారు.
Comments
Loading comments...