వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నవరం సత్యదేవుని నిత్య అన్నదాన పథకానికి కాకినాడకు చెందిన భానోజీ రావు కుటుంబసభ్యులు మంగళవారం రూ.లక్ష విరాళం అందించారు. ఆలయ అధికారులు విరాళాన్ని స్వీకరించి దాతలకు ప్రత్యేక దర్శనం కల్పించారు.
తీర్థప్రసాదాలతో దాతలను సత్కరించారు. జులై 2న ఈ నిధులతో భక్తులకు అన్నదానం నిర్వహించాలని దాతలు కోరినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

