వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ వ్యాపారవేత్త గోళ్ల రాజేశ్ నంద్యాలలోని శ్రీ కేదారేశ్వరీ సమేత శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి రూ.6 లక్షల విరాళం అందించారు. చెక్కును దేవస్థానం ఛైర్మన్ చలం బాబుకు అందజేశారు.
అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి భవిష్యత్తులోనూ ఆర్థిక సహకారం అందిస్తానని రాజేశ్ తెలిపారు.
Comments
Loading comments...

