Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాడపల్లి ఆలయానికి రూ.1,00,116 విరాళం

Follow Udayam on Google
మానస శర్మ Aug 12, 2026 5:27 PM కోనసీమGeneral
వాడపల్లి ఆలయానికి రూ.1,00,116 విరాళం - Udayam
శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిత్య అన్నదాన పథకానికి రాజమహేంద్రవరానికి చెందిన మామిల్లపల్లి సీత వసంత శ్రీరమ్య కుటుంబ సభ్యులు బుధవారం రూ.1,00,116 విరాళంగా అందజేశారు. దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

Comments

G
Loading comments...