వార్తలకు తిరిగి వెళ్లండి

ద్వారకాతిరుమల వెంకటేశ్వర స్వామివారి విమాన గోపుర స్వర్ణమయ పథకానికి తిరువూరుకు చెందిన నాళ్ల వేంకట సత్యనారాయణరావు రూ.1,00,116 విరాళం అందజేశారు.
కరూర్ వైశ్యా బ్యాంకు తిరువూరు శాఖ చెక్కును ఆలయ అధికారులకు ఆదివారం సమర్పించారు. స్వర్ణమయ పథకానికి భక్తులు విరాళాలు అందించాలని ఆలయ వర్గాలు కోరాయి.
Comments
Loading comments...

