వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యుల కొరత కొనసాగుతోంది. 70 మంది అవసరముండగా 20 మందికంటే తక్కువ మంది వైద్యులే సేవలందిస్తున్నారు. ఖాళీల భర్తీతో వైద్య సేవలు మెరుగుపడతాయని స్థానికులు కోరుతున్నారు.
ఆసుపత్రిలో త్వరలో తల్లిపాల బ్యాంకు అందుబాటులోకి రానుంది. బాలింతల పాలను భద్రపరిచి అవసరమైన నవజాత శిశువులకు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Loading comments...
