వార్తలకు తిరిగి వెళ్లండి
వైద్యుడిని బెదిరించిన కేసులో అరెస్ట్

హనుమకొండలోని రెనోవా ఆసుపత్రి వైద్యుడిని రూ.15 కోట్ల సుపారీ పేరుతో బెదిరించిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.
ఉద్యోగం నుంచి తొలగించిన కక్షతో మయగోని సుభాష్గౌడ్, తన అనుచరులతో కలిసి వైద్యుడి కుటుంబ వివరాలు సేకరించి చంపుతామని ఫోన్లో బెదిరింపులకు పాల్పడినట్లు విచారణలో తేలింది.
Comments
Loading comments...