Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్తి కోసం భర్తను చంపిన భార్య

రాజిత దేవి Jul 09, 2026 2:53 AM హైదరాబాద్ 1 viewsabout 1 hour ago
ఆస్తి కోసం భర్తను చంపిన భార్య - Udayam Digital
మియాపూర్‌లో ఆస్తి, వివాహేతర సంబంధం కోసం ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హతమార్చింది. మృతదేహాన్ని ఏకంగా 250 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి దహనం చేసినట్లు కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ వెల్లడించారు. మృతుడు పెంటేష్ భార్య సత్యవతి, జిమ్ ట్రైనర్ మధుసూదన్‌రెడ్డిల మధ్య ఉన్న సంబంధమే ఈ హత్యకు కారణమైంది. ఇంట్లోని రూ.80 లక్షల డబ్బుపై కన్నుపడి, ఇద్దరూ కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.

Comments

G
Loading comments...