వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలోని దమ్మన్నపేట్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వం తరఫున విద్యార్థులకు షూస్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తలారి వసంత రమేష్, చేతుల మీదుగా విద్యార్థులకు షూస్ అందజేశారు. విద్యార్థుల సౌకర్యం, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అందిస్తున్న ఈ సదుపాయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నవీన్, తోటి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

