Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీబీ నిర్ధారణ శిబిరాన్ని తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో

Follow Udayam on Google
రూప దేవి Aug 04, 2026 4:41 PM నాగర్ కర్నూల్General
టీబీ నిర్ధారణ శిబిరాన్ని తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో - Udayam
నాగర్‌కర్నూల్ మండలం పెద్దముద్దునూరులో నిర్వహించిన టీబీ నిర్ధారణ శిబిరాన్ని డీఎంహెచ్‌వో డా.కే.కృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. టీబీ లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వెంటనే పరీక్షలు నిర్వహించాలని వైద్య సిబ్బందికి సూచించారు. క్షయ రోగులకు మెరుగైన చికిత్స అందించడంతో పాటు ప్రతినెల రూ.1,000 పోషకాహార భృతి అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...