Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘దళిత క్రైస్తవ గాయాలు’ పుస్తకావిష్కరణ

Follow Udayam on Google
S kumar Aug 11, 2026 12:05 AM పెద్దపల్లి General
‘దళిత క్రైస్తవ గాయాలు’ పుస్తకావిష్కరణ - Udayam
పెద్దపల్లిలో పల్లె శాంతిరాజు రచించిన 'దళిత క్రైస్తవ గాయాలు' పుస్తకాన్ని ఎస్ఈ బొంకూరు సుదర్శన్ ఆవిష్కరించారు. దళిత క్రైస్తవుల సమస్యలు, హక్కులు, సాంస్కృతిక నేపథ్యాన్ని ఇది ప్రతిబింబిస్తుందన్నారు. నిజమైన చరిత్రను భవిష్యత్ తరాలకు అందించడానికే ఈ గ్రంథం రాసినట్లు రచయిత శాంతిరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈదునూరి రమేష్, పులిపాక అబ్రహాం, ప్రసాద్, నరేష్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...