Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దివ్య దక్షిణ యాత్రకు ప్రత్యేక రైలు

ధనుష్ రెడ్డి Jul 18, 2026 8:25 AM హైదరాబాద్about 1 hour ago
దివ్య దక్షిణ యాత్రకు ప్రత్యేక రైలు - Udayam Digital
దక్షిణభారత పుణ్యక్షేత్రాల సందర్శనకు ఐఆర్‌సీటీసీ 'దివ్య దక్షిణ యాత్ర' ప్రత్యేక రైలును ప్రకటించింది. ఈ నెల 20న సికింద్రాబాద్‌లో బయలుదేరే ఈ ప్యాకేజీలో అరుణాచలం, రామేశ్వరం, కన్యాకుమారి వంటి ప్రాంతాలు ఉన్నాయి. 8 రాత్రులు, 9 పగళ్ల ఈ యాత్రకు స్లీపర్ క్లాస్ ధర రూ.15,600 కాగా, థర్డ్ ఏసీకి రూ.23,100గా నిర్ణయించారు.

Comments

G
Loading comments...