వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
తెలంగాణలో తొలిసారిగా ప్రతి జిల్లాకు ప్రత్యేక జనగణన హ్యాండ్బుక్ రూపొందిస్తున్నట్లు జనగణన సంచాలకులు భారతి హోళీ కేరి తెలిపారు.
అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడుతూ, జనగణన వివరాల సేకరణలో డేటా ఖచ్చితత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
Comments
Loading comments...

