వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలలో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో విజేతగా నిలిచిన వెల్గటూర్ జట్టును ఎస్సై ఉదయ్ కుమార్ అభినందించారు. క్రీడాకారులను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించి వారి ప్రతిభను ప్రశంసించారు.
యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడల్లో రాణించాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలోనూ సత్తా చాటాలని ఆకాంక్షిస్తూ జట్టుకు జెర్సీలు అందజేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...
