Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు నానో ఎరువుల పంపిణీ

Follow Udayam on Google
రవళి దేవి Aug 04, 2026 5:29 PM నారాయణపేటGeneral
రైతులకు నానో ఎరువుల పంపిణీ - Udayam
నారాయణపేట మండలం సింగారం గ్రామ రైతులకు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నానో యూరియా, నానో డీఏపీ, పీఎస్‌బీ ఎరువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వినియోగ విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. సమన్వయకర్త డా. ఈటెల సత్యనారాయణ మాట్లాడుతూ నానో ఎరువులను శాస్త్రీయ పద్ధతిలో వినియోగిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు.

Comments

G
Loading comments...