వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుబల్లి మండలం వీఎం బంజర్ పాఠశాల ప్రాంగణంలో 39 మంది లబ్ధిదారులకు రూ.11.59 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే మట్టా రాగమయి బుధవారం పంపిణీ చేశారు. ప్రజా ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరుతున్నాయని తెలిపారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాల గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

