వార్తలకు తిరిగి వెళ్లండి
కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలు, బీసీ నాయకులకు గౌరవం లేదని బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత విమర్శించారు. గాంధీ భవన్లో మహిళలు పదవుల కోసం ధర్నా చేసే పరిస్థితి వచ్చిందని ఆమె అన్నారు.
యాదగిరిగుట్టలో డిప్యూటీ సీఎం, ఎంపీ వంశీకృష్ణను అవమానించారని కవిత ఆరోపించారు. సీనియర్ మహిళా మంత్రి కొండా సురేఖ, వాకిటి శ్రీహరిని మంత్రి పొంగులేటి అవమానించారని ఆమె ఆరోపించారు.
Comments
Loading comments...

